ఎపిలో 17 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపిఎస్లు ఎల్కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర్ బాబు, పిహెచ్డి రామకృష్ణ, కేవీ మోహన్రావు, ఎస్.హరికృష్ణ, గోపీనాథ్ జెట్టి, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, రవీంద్రనాథ్ బాబు, అజితా వేజేండ్ల, జి.కృష్ణకాంత్, పి.జగదీష్, తుహిన్ సిన్హా, బిందు మాధవ్ గరికపాటి, పీవీ రవికుమార్లు బదిలీ అయిన వాళ్ళలో ఉన్నారు.