రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి

By udayam on May 24th / 7:02 am IST

ఈరోజు వివిధ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది దుర్మరణం చెందారు. కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ప్రమాదంలో ప్యాసింజర్​ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులోని 8 మంది ప్రయాణికులు మరణించారు. 26 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్​లోని బులంద్​షార్​–మీరట్​ హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన 5 గురు దుర్మరణం చెందారు. వీరంతా ఉత్తరాఖండ్​లోని కేథార్​నాథ్​కు వెళ్తున్నారు. అస్సాంలో అతివేగంతో వెళ్తున్న ట్రక్​ రోడ్డుపై తిరగబడి 4 గురు దుర్మరణం చెందారు.

ట్యాగ్స్​