ఐఐటి బాసరలో ర్యాగింగ్​ భూతం.. ఐదుగురు సీనియర్లపై కేసు

By udayam on November 18th / 6:26 am IST

తెలంగాణలోని బాసర ఐఐటిలో ర్యాగింగ్​ భూతం పడగవిప్పింది. సీనియర్​ విద్యార్థులు.. జూనియర్లను దారుణంగా ర్యాగింగ్​ చేస్తున్నారంటూ హాస్టల్​ యాజమాన్యం పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐదుగురు సీనియర్​ విద్యార్థుల (అందులో ముగ్గురు మైనర్లుగా గుర్తించారు)పై కేసు నమోదు చేశారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఇంటర్మీడియెట్​ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్​ చేస్తూ వారిని కొట్టారని ఎస్​పి భైంసా వెల్లడించారు.

ట్యాగ్స్​