33 లక్షల ఫాలోవర్లున్న 3 ఛానల్స్​ బ్యాన్

By udayam on December 20th / 10:48 am IST

ఏకంగా 33 లక్షల సబ్​ స్క్రైబర్లు ఉన్న 3 యూట్యూబ్​ ఛానల్స్​ ను కేంద్ర సమాచార శాఖ ఈరోజు బ్లాక్​ చేసింది. సర్కారీ అప్డేట్​, ఆజ్​ తక్​ లైవ్​, న్యూస్​ హెడ్​ లైన్స్​ పేరుతో ఈ ఛానల్స్​ ప్రధాని నరేంద్ర మోదీ, భారత చీఫ్​ జస్టిస్​ డివై.చంద్రచూడ్​ లపై ఫేక్​ న్యూస్​ క్రియేట్​ చేయడమే ఇందుకు కారణం. ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో తో ఈ ఛానల్స్​ లోని కంటెంట్​ తప్పుడిదిగా నిర్ధారించుకున్న తర్వాతే ఈ బ్యాన్​ విధించినట్లు కేంద్రం ప్రకటించింది.

ట్యాగ్స్​