కాకినాడ: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. 9 మందికి గాయాలు

By udayam on November 16th / 10:24 am IST

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని టాటా మాజిక్​ వాహనం ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. మల్లేపల్లి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో టాటా మ్యాజిక్​ ఆటోలో మొత్తం 13 మంది ఉన్నారు. ఒకరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరో ముగ్గురు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ట్యాగ్స్​