చైనా: 90 రోజుల్లో 60 శాతం జనాభాకు కరోనా ముప్పు..

By udayam on December 20th / 10:53 am IST

ఇటీవల కొవిడ్​ జీరో నిబంధనల్లో సడలింపులు తీసుకొచ్చిన చైనాలో కరోనా కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. ఆ దేశంలో వచ్చే మూడు నెలల్లో 60 శాతం మంది జనాభాకు కొవిడ్​ సోకుతుందని తాజా నివేదికలు సైతం హెచ్చరిస్తున్నాయి. అదే సమయంలో కొవిడ్​ తో మరణాల శాతమూ భారీగా పెరుగుతుందని పేర్కొంది. ‘కొవిడ్​ మరణాలు మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. దేశంలోని ప్రతీ ఆసుపత్రీ రోగులతో నిండిపోనుంది. చైనా జనాభాలో 60 శాతం. అంటే భూమి జనాభాలో 10 శాతం ఈ వైరస్​ బారిన పడనుంది’ అని చైనా అధికారులే స్వయంగా ప్రకటిస్తున్నారు.

ట్యాగ్స్​