మధ్యప్రదేశ్​లో 7 గురు సజీవ దహనం

By udayam on May 7th / 7:04 am IST

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లోని ఓ రెండంతస్థుల బిల్డింగ్​లో మంటలు చెలరేగి 7 గురు సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుఝామున 3.10 గంటలకు జరిగిన ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో 9 మంది సురక్షితంగా బయటపడగా వీరిలో 5 గురికి కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బేస్​మెంట్​లోని మెయిన్​ ఎలక్ట్రిక్​ సిస్టమ్​ వద్ద షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే బిల్డింగ్​లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

ట్యాగ్స్​