ఎస్​యువీని గుద్దిన టెంపో.. 8 మంది మృతి

By udayam on May 3rd / 11:32 am IST

ఉత్తరప్రదేశ్​లోని కస్గంజ్​ ప్రాంతంలో ఈరోజు టెంపో, ఎస్​యువి వాహనాలు గుద్దుకున్న ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. ఘటనా స్థలంలోనే 6 గురు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. సత్సంగ్​లో భాగంగా ప్రయాణికులు బదౌన్​–మణిపూర్​ హైవేలో టెంపోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్​ సిఎం యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేస్తూ.. బాధితులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​