ఎపి నుంచి రాజ్యసభకు అదానీ!

By udayam on May 14th / 5:49 am IST

అదానీ గ్రూప్స్​ అధినేత గౌతమ్​ అదానీ ఎపి నుంచి రాజ్యసభకు నామినేట్​ కానున్నట్లు సమాచారం. ఆయన లేదా ఆయన భార్య డాక్టర్​ ప్రీతి అదానీలలో ఒకరికి వైఎస్సార్​సిపి తన 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని కేటాయించనుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకలో జగన్​ను కలిసిన అమిత్​ షా ఈ మేరకు చేసిన విజ్ఞప్తిని జగన్​ అంగీకరించారు. మిగతా 3 సీట్లలో ఒకటి విజయసాయి రెడ్డికి, మరొకటి నెల్లూరుకు చెందిన వీద మస్తాన్​రావుకు, మరొకటి సిఎం లాయర్​ నిరంజన్​ రెడ్డి లేదా కిల్లి కృపారాణిలకు దక్కనుంది.

ట్యాగ్స్​