పృధ్విరాజ్​పై అరబ్​ దేశాల బ్యాన్​

By udayam on June 3rd / 1:03 pm IST

బాలీవుడ్​ అగ్రనటుడు అక్షయ్​ కుమార్​ పాన్​ ఇండియా మూవీ ‘సామ్రాట్​ పృధ్విరాజ్​’ పై అరబ్​ దేశాలు బ్యాన్​ విధించాయి. ఈరోజే విడుదల కానున్న ఈ మూవీ ప్రదర్శనలను కువైట్​, ఒమన్​, ఖతర్​ దేశాలు నిలిపివేశాయి. యష్​రాజ్​ ఫిలింస్​ నిర్మించిన ఈ మూవీలో మానుషీ చిల్లర్​ హీరోయిన్​గా చేసింది. భారత దేశ చిట్టచివరి సామ్రాట్​ పృద్విరాజ్​ చౌహాన్​ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

ట్యాగ్స్​