కేంద్రం:ఎయిమ్స్​ పై హ్యాకర్లు దాడి చైనా పనే

By udayam on December 14th / 12:15 pm IST

ఢిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ లో గత వారం జరిగిన రామ్సన్​ వేర్​ సైబర్​ అటాక్​ మూలాలు చైనాలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం డేటా మొత్తాన్ని తిరిగి సెక్యూర్​ చేసినట్లు ప్రకటించిన ఈ సంస్థ 5 ఫిజికల్​ సర్వర్స్​ లో ఉన్న లక్షలాది మంది పేషెంట్ల వివరాలను హ్యాకర్లు యాక్సెస్​ చేయగలిగారని తెలిపింది. ఎయిమ్స్​ లోని మొత్తం 100 సర్వర్లలో 40 ఫిజికల్​, 60 వర్చువల్​ సర్వర్లు ఉండగా.. వీటిల్లో 5 సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారు.

ట్యాగ్స్​