విశాఖలో ఎయిర్​ టెల్​ 5జి+

By udayam on December 22nd / 1:01 pm IST

విశాఖ నగరంలోని తమ వినియోగదారులకు ఈరోజు నుంచి 5జి + సేవల్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్​ టెల్ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్​ వాసులకు 5జి ని పరిచయం చేసిన ఎయిర్​ టెల్​ ఇప్పుడు విశాఖ లోనూ ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖలోని ద్వారకా నగర్​, బీచ్​ రోడ్డు, దాబా గార్డెన్స్​, మద్దిలపాలెం, వాల్తేర్​ అప్​ ల్యాండ్స్​, పూర్ణా మార్కెట్​, గాజువాక జంక్షన్​, ఎంవిపి కాలనీ, రాంనగర్​, రైల్వే స్టేషన్​ రోడ్డు, తెన్నేటి నగర్​ లలో 5జి+ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ట్యాగ్స్​