ట్రైలర్​: భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ‘పృధ్విరాజ్​’

By udayam on May 9th / 11:36 am IST

అక్షయ్​ కుమార్​, సోనూసూద్​, సంజయ్​దత్​ల పీరియాడిక్​ డ్రామా ‘పృధ్విరాజ్​’ట్రైలర్​ లాంచ్​ అయింది. భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ 12వ శతాబ్దపు హిందుస్థాన్​ చక్రవర్తి జీవిత కథలో యాక్షన్​ సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అక్షయ్​ కుమార్​ ప్రేయసి పాత్రలో మానుషి చిల్లర్​ కనిపించింది. జూన్​3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీని యష్​రాజ్​ ఫిలిమ్స్​ నిర్మిస్తోంది.

ట్యాగ్స్​