దేశంలో ఎస్.యు.వి. మోడల్స్ కు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మారుతీ సుజుకీ కొత్త కారును దింపుతోంది. మహీంద్ర థార్, జీప్ ఎస్.యు.వీ.లకు పోటీగా వస్తున్న ఈ కొత్త కారుకు జిమ్నీ గా పేరు పెట్టింది. ఈ కారు ఫైనల్ ప్రొడక్ట్ ప్రస్తుతం మన రోడ్లపై పరీక్షలు జరుపుతోంది. జనవరి 13న ఈ కారును అధికారికంగా విడుదల చేయనున్నారు. 1.5 లీటర్ల ఇన్ లైన్ ఫోర్ కె సిరీస్ పెట్రోల్ఇంజినత్ తో ఈ కారు సిద్ధమైంది.