ఖమ్మంలో భారాసా ఆవిర్భావ సభ నేడే

By udayam on January 18th / 5:46 am IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్థాపించిన జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ నేడు ఖమ్మంలో జరగనుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తరలివస్తున్నారు. విజయన్, కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్​ తదితరులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు.

ట్యాగ్స్​