పెండింగ్​ నిధుల కోసం జగన్​ పట్టు

By udayam on June 3rd / 6:38 am IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం వైఎస్​ జగన్​ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 10వ పే కమిషన్​ ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.32,.625 కోట్ల ను విడుదల చేయాలని జగన్​ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. డిస్కమ్స్​ రీబిల్డింగ్​ ప్యాకేజ్​, సీనియర్​ సిటిజెన్​ పెన్షన్లు, రైతుల రుణ మాఫీల కోసం ఈ నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందని జగన్​ వివరించారు. తెలంగాణ నుంచి సైతం రూ.6,628 కోట్లు రావాల్సి ఉందని. దీనిపై అధికారులను ఆదేశించాలని ప్రధానికి విన్నవించారు.

ట్యాగ్స్​