ఈ–ఏపీసెట్​లో ఇంటర్​ వెయిటేజీ రద్దు

By udayam on May 18th / 6:44 am IST

ఇంజనీరింగ్​, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–ఏపీ సెట్​లో ఇంటర్​ మార్కుల వెయిటేజీని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ–ఏపీసెట్​లో వచ్చిన మార్కుల ఆధారంగానే విద్యార్థులకు ర్యాంకుల్ని కేటాయించనున్నారు. ఇప్పుడు సెకండియర్​లో ఉన్న విద్యార్థులకు ఫస్ట్​ ఇయర్​లో కొవిడ్​ కారణంగా పరీక్షలు పెట్టకుండా ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు. ఈ కారణంతోనే మార్కుల వెయిటేజీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్​