క్యీవ్​కు అమెరికా అధ్యక్షుడు!

By udayam on May 3rd / 7:09 am IST

రష్యా మారణహోమం జరుపుతున్న ఉక్రెయిన్​కు మొదటి నుంచీ అండగా ఉన్న అమెరికా తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దేశ రాజధాని క్యీవ్​లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పర్యటించనున్నారని తెలుస్తోంది. గతంలో ఆయన ఉక్రెయిన్​ సరిహద్దు దేశం పోలాండ్​లో పర్యటించి అక్కడి ఉక్రెయిన్​ వలసదారులతో మాట్లాడిన విషయం తెలిసిందే. మే 5 నుంచి 9 వరకూ రొమేనియా, స్లోవేకియాల్లో బైడెన్​ భార్య జిల్​ బైడెన్​ పర్యటన ఖరారైన వెంటనే బైడెన్​ పర్యటనపై వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్​