ముంబై రంజీ జట్టు నుంచీ అర్జున్​ ఔట్​

By udayam on May 24th / 9:51 am IST

క్రికెట్​ దిగ్గజం సచిన్​ టెండుల్కర్​ కొడుకు అర్జున్​ టెండుల్కర్​కు ఈ సీజన్​ అస్సలు కలిసి రావట్లేదు. ఐపిఎల్​లో రూ.30 లక్షల ధర పలికి ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు ఒక్క మ్యాచ్​కూ తుది జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. తాజాగా ముంబై రంజీ ట్రోఫీ జట్టు నుంచి సైతం అతడికి ఉద్వాసన పడింది. జూన్​లో జరిగనున్న ఈ నాకౌట్​ మ్యాచ్​లకు కెప్టెన్​గా పృధ్వీ షా వ్యవహరించనున్నాడు.

ట్యాగ్స్​