రాజస్థాన్ రాజకీయాల్లో ఉప్పూ.. నిప్పులా ఉండే సిఎం అశోక్ గెహ్లాట్.. యువ నేత సచిన్ పైలట్ లు రాహుల్ గాంధీ సమక్షంలో ఈరోజు కిక్కురుమనలేదు. పైగా రాహుల్ చేస్తున్న భారత్ జోడో యాత్రలో గాంధీతో కలిసి గిరిజన నృత్యం చేశారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది.
#WATCH | Congress MP Rahul Gandhi, Rajasthan CM Ashok Gehlot & party leaders Sachin Pilot and Kamal Nath take part in a tribal dance in Jhalawar, Rajasthan. pic.twitter.com/18NgWYrWrk
— ANI (@ANI) December 4, 2022