udayam

పాపులర్ వార్తలు

  • ఉక్రెయిన్​: స్కూల్​ పై కూలిన హెలికాఫ్టర్​.. హోం మంత్రితో

    8 months ago

    యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్​ లో ఘోర హెలికాఫ్టర్​ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెవిస్​ మొనాస్టిర్​ స్కీ తో సహా 16 మంది (ఇందులో ఇద్దరు చిన్నారులు) మరణించారు. మృతుల్లో డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ కూడా (ఇంకా చదవండి)

  • మేలో సింహాద్రి రీ రిలీజ్​!

    8 months ago

    జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్​ బ్లాక్​ బస్టర్​ సింహాద్రి రీ రిలీజ్​ కు సిద్ధమవుతోంది. రాజమౌళి టేకింగ్​, ఎన్టీఆర్​ నటన, కీరవాణి బిజిఎం లతో ఆ మూవీ విడుదలైన ప్రతీ ధియేటర్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2002లో జులై 9న విడుదలైన ఈ మూవీని తాజాగా నడుస్తున్న రీ రిలీజ్​ (ఇంకా చదవండి)

  • కోల్​ కతా సెట్లో మొదలైన భోలాశంకర్​

    8 months ago

    వాల్తేరు వీరయ్య సక్సెస్​ తో మంచి ఊపు మీదున్న మెగాస్టార్​ చిరంజీవి మరో కొత్త మూవీని అదే ఉత్సాహంతో మొదలెట్టేశారు. స్టైలిష్​ డైరెక్టర్​ గా పేరున్న మెహర్​ రమేష్​ దర్శకత్వంలో ఆయన కొత్త మూవీ ‘భోళా శంకర్​’ ను నిన్నటి నుంచి హైదరాబాద్​ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​ కోసం (ఇంకా చదవండి)

  • హీరోయిన్​ గా సింగర్​ మంగ్లీ..

    8 months ago

    చక్రవర్తి చంద్రచూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాదరాయ’ చిత్రంతో ప్రముఖ జానపద గాయని మంగ్లీ హీరోయిన్‌గా మారనున్నారు. ఈ మూవీ టైటిల్‌ను బెంగుళూరులో ఆవిష్కరించారు. తెలుగుతో పాటు శాండల్‌వుడ్‌లోనూ అనేక సినిమాల్లో పాటలు పాడిన మంగ్లి అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు (ఇంకా చదవండి)

  • మార్వెల్​ టీంతో ఎన్టీఆర్​ చర్చలు! హాలీవుడ్​ ఎంట్రీ కోసమేనా!!

    8 months ago

    ఆర్​ఆర్​ఆర్​ తో గ్లోబల్​ స్టార్​ గా ఎదిగిన జూనియర్​ ఎన్టీఆర్​ ఇప్పుడు హాలీవుడ్​ మూవీలో నటించే అవకాశం కనిపిస్తోంది. అవెంజెర్స్​ సిరీస్​ ను తెరకెక్కించిన మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్శ్​ టీమ్​ తో ఎన్టీఆర్​ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవలు జరిగిన గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఎంసియు (ఇంకా చదవండి)

  • ఐశ్వర్య రాయ్​ కు పన్ను నోటీసులు

    8 months ago

    బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు పన్ను చెల్లించలేదంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లోని సిన్నార్‌లోని అవడి ప్రాంతంలో ఐశ్వర్యకు భూమి ఉంది. దీనికి సంబంధించి ఆమె రూ.22 వేలు పన్ను చెల్లించాల్సి ఉంది. ఏడాది నుంచి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐశ్వర్యతో (ఇంకా చదవండి)

  • జూన్​ 16న ఆదిపురుష్​ రిలీజ్​

    8 months ago

    ప్రభాస్​, కృతి సనన్​ ల ఆదిపురుష్​ రిలీజ్​ డేట్​ ను మరోసారి మేకర్స్​ ఫిక్స్​ చేశారు. వేసవి సెలవులను టార్గెట్​ చేస్తూ ఈ చిత్రాన్ని జూన్​ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్​ పోస్టర్​ ను కూడా మేకర్స్​ రిలీజ్​ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న (ఇంకా చదవండి)

  • 60 ఏళ్ళలో తొలిసారి : చైనాలో తగ్గుతున్న జనాభా

    8 months ago

    తమ దేశ జనాభా గత 60 ఏళ్లలో తొలిసారిగా తగ్గుముఖం పట్టిందని చైనా స్వయంగా ప్రకటించింది. పోయిన ఏడాది(2022)లో చైనా దేశ జనాభా సుమారు 8.50 లక్షలు తగ్గి 141.175 కోట్లుగా నమోదైంది. 2021లో ఇది 141.260 కోట్లుగా ఉంది. జననాల రేటు ప్రతి 1,000 మందికి 6.77గా నమోదైంది. (ఇంకా చదవండి)

  • ఐరాస: అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్టే

    8 months ago

    భారత గత ఏడాది కాలంగా గగ్గోలు పెడుతున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఎట్టకేలకు ఒప్పుకుంది. పాకిస్థాన్​ తీవ్రవాది అబ్దుల్​ రెహ్మాన్​ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. యూఎన్ఎస్‌సీ ఐఎస్ఐఎల్ (దాఎష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబా తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా (ఇంకా చదవండి)