2024 నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం

By udayam on May 17th / 10:40 am IST

అయోధ్య రామ మందిర నిర్మాణం 2024 నాటికి పూర్తి కాదని రామజన్మభూమి ట్రస్ట్​ ట్రెజరర్​ గిరిజి మహరాజ్​ వెల్లడించారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్​ ఈ ఆలయాన్ని 2023 కల్లా సిద్ధం చేస్తామన్న ప్రకటనకు మహరాజ్​ చేసిన ప్రకటన విరుద్ధంగా ఉంది. ఆలయ నిర్మాణంలో కాస్త ఆలస్యం అవుతుందని 2024 ఫిబ్రవరికి కానీ ప్రజలకు అందుబాటులోకి తేలేమని మహరాజ్​ తెలిపారు. ‘2‌024 ఫిబ్రవరిలో రామ్​లల్లాను ప్రతిష్టించి భక్తులకు దర్శనం కల్పిస్తాం. ఆపై మరోవైపు ఆలయ నిర్మాణం సాగుతుంది’ అని తెలిపారు.

ట్యాగ్స్​