నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో అభిమానుల కేరింతల మధ్య హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. ఈ మూవీలో బాలయ్యతో పాటు శృతి హాసన్ కూడా నటించారు. వింటేజ్ బాలయ్య ను గుర్తుచేసేలా ఉన్న ఈ మూవీలోని పలు సీన్లకు ధియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Balayya At Bramaramba 🤩🤩🔥#VeeraSimhaReddy pic.twitter.com/W2sNkGqAlw
— Tony (@oosaravalli2) January 12, 2023