భారత్​ తో తలపడే వన్డే జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్​

By udayam on November 25th / 6:58 am IST

డిసెంబర్​ 4 నుంచి ప్రారంభం కానున్న భారత్​–బంగ్లాదేశ్​ జట్లకు ఇరు జట్లు తమ సైన్యాన్ని సిద్ధం చేశాయి. ఇప్పటికే భారత్​ తన తుది జట్టును ప్రకటించగా గురువారం బంగ్లాదేశ్​ సైతం తమ జట్టును వెల్లడించింది. తమీమ్​ ఇక్బాల్​ కెప్టెన్ గా వ్యవహరించనున్న ఈ జట్టులో లిటన్​ దాస్​, అన్​మోల్​ హకీ, షకీబ్​ అల్​ హసన్​, ముష్ఫికర్​ రహీమ్​, నజ్ముల్​ హసన్​ శాంతో, మహ్మదుల్లా, నురుల్​ హసన్​, ఆఫిఫ్​ హుస్సెన్​, యాసిర్​ ఆలీ, మెహదీ హసన్​, తస్కిన్​ అహ్మద్​, హసన్​ మహ్మూద్​, ముస్తాఫిజుర్​ రెహ్మన్​, ఎబాడోట్​ హొస్సైన్​, నసూమ్​ అహ్మద్​ లు ఉన్నారు.

ట్యాగ్స్​