బంగ్లాదేశ్ తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది. ఈ విషయాన్ని బిసిసిఐ ట్వీట్ చేసింది. సిరాజ్ బౌలింగ్స్ లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ 4వ బంతి స్లిప్ లో ఉన్న రోహిత్ చేతికి బలంగా తగిలింది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో రజత్ పాటిదార్ ఫీల్డింగ్ కు వచ్చాడు. తాజా సమాచారం మేరకు రోహిత్ ను వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడు సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చేదీ అనుమానంగా నే ఉంది.
Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw
— BCCI (@BCCI) December 7, 2022