కూతురితో సహా పారిపోయిన బెంగాల్​ మంత్రి

By udayam on May 18th / 10:35 am IST

బెంగాల్​ విద్యాశాఖ మంత్రి పరేష్​ అధికారి తన కూతురుతో సహా పరారీలో ఉన్నారు. హయ్యర్​ సెకండరీ టీచర్ల నియామకంలో ఆయన అవకతవకలకు పాల్పడ్డట్లు సిబిఐ హైకోర్టుకు చెప్పి.. ఆయనను విచారించేందుకు కోర్టు అనుమతి పొందింది. ఈ సమన్లను ఇవ్వడానికి సిబిఐ అధికారులు ప్రయత్నించగా ఫోన్​ స్విచ్ఛాఫ్​ చేసుకున్నారు. నిజాం ప్యాలెస్​ వద్ద రాత్రి 8 గంటల వరకూ వేచి చూసినా ఆయన రాలేదు. బుర్ద్వాన్​ స్టేషన్​ నుంచి ఆయన పదతిక్​ ఎక్స్​ప్రెస్​లో పారిపోయినట్లు సిబిఐ గుర్తించింది.

ట్యాగ్స్​