భారత్​ జోడో యాత్రకు 100 రోజులు.. 2800 కి.మీ.లు.. 8 రాష్ట్రాలు

By udayam on December 16th / 7:02 am IST

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో 100 రోజులు పూర్తి చేసుకుంది.సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర ఈ వంద రోజుల్లో రాహుల్లో 8 రాష్ట్రాలను కవర్​ చేస్తూ.. 2800 కి.మీ.ల పాదయాత్ర చేశారు. మరో నాలుగు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో యాత్రలను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం రాజస్థాన్​ లో నడుస్తున్నారు. ఆపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్​, హరియాణా, పంజాబ్​ లలోనూ యాత్ర చేయనున్నారు.

ట్యాగ్స్​