మమత పార్టీలోకి ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు

By udayam on May 23rd / 10:58 am IST

బెంగాల్​ బిజెపిలో పెను కుదుపు ఏర్పడింది. అధికార టిఎంసి పార్టీలోకి ఇద్దరు కమలం ఎమ్మెల్యేలు జంప్​ అయ్యారు. దీంతో బిజెపి తన బలాన్ని 70కు కోల్పోయింది. 2019 ఎన్నికలకు ముందు టిఎంసిని వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్ని అర్జున్​ సింగ్​, అతడి కొడుకు పవన్​ కుమార్​ సింగ్​లు తిరిగి మమత పార్టీలోకి చేరిపోయారు. పవన్​ భాత్​పరా అసెంబ్లీ నుంచి బిజెపి టికెట్​పై ఎమ్మెల్యేగా గెలుపొందగా.. అర్జున్​ సింగ్​ బర్రాక్​పోర్​ స్థానం నుంచి ఎంపిగా కొనసాగుతున్నారు.

ట్యాగ్స్​