ఏపిలో 20 చోట్ల పోటీకి బిఆర్​ఎస్​ ప్లానింగ్​!

By udayam on January 10th / 11:48 am IST

భారత రాష్ట్ర సమితిని మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​ లోనూ గట్టిగా నిలబెట్టేందుకు కేసీఆర్​ ముమ్మర ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఏపీ బిఆర్​ఎస్​ అధ్యక్షుడిని నియమించిన ఆయన ఇప్పుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో కనీసం 20 చోట్ల ఎమ్మెల్యేలను, 4–5 చోట్ల ఏంపీ లను పోటీకి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఐపాక్​ సంస్​థతో కలిసి ఏపీలోని.. తెలంగాణకు సరిహద్దులుగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ట్యాగ్స్​