రూ.100 రీఛార్జ్​తో రోజుకు 1జిబి డేటా

By udayam on May 11th / 12:15 pm IST

కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్​ఎన్​ఎల్​ తమ వినియోగదారులకు అత్యంత చవకైన డేటా ప్లాన్​ను తీసుకొచ్చింది. కేవలం రూ.87తో రీఛార్జ్​ చేసుకుంటే 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జిబి డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్​ కాల్స్​ను అందించనుంది. దీంతో పాటు రోజుకు 100 ఎస్​ఎంఎస్​లను కూడా వినియోగదారులు పంపించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్​నే దేశంలో అత్యంత చవకైన ఇంటర్నెట్​ ప్లాన్​గా జాతీయ మీడియా పేర్కొంటోంది.

ట్యాగ్స్​