బిజినెస్

పాపులర్ వార్తలు

  • ఒకేసారి 50 నెలల జీతం

    9 months ago

    ఎవర్​ గ్రీన్​ కార్ప్స్​ మెరైన్​ సంస్థ.. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ.. 2021 ఏడాదిలో సూయజ్​ కాలువను దాదాపు 10 రోజుల పాటు ఆపేసిన భారీ నౌకకు చెందిన ఈ తైవాన్​ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. తన కంపెనీలోని సీనియర్​ ఎగ్జిక్యూటివ్స్​ తో పాటు పలువురు సీనియర్​ (ఇంకా చదవండి)

  • 200 ఎంపి కెమెరాతో రెడ్​ మీ నోట్​ 12

    9 months ago

    భారత్​ లో ఎక్కువుగా అమ్ముడు పోయే మిడ్​ ఎండ్​ ఫోన్లలో రెడ్​ మీ నోట్​ సిరీస్​ ఫోన్లు టాప్​ లో ఉంటాయి. తాజాగా ఈ సిరీస్​ నుంచి 12వ వర్షన్​ ఫోన్ ను భారత్​ లో లాంచ్​ చేశారు. 12 ప్రో ప్లస్ 5జీ పేరిట వచ్చిన ఈ ఫోన్ (ఇంకా చదవండి)

  • ఎక్సెల్​ గ్రూప్​ పై ఐటీ సోదాలు

    9 months ago

    హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలో ఐటీ శాఖ కార్యాలయం నుంచి ఈ ఉదయమే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు 40 కార్లు.. మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్‌లో నిర్దేశిత ప్రాంతాలకు బయలుదేరారు. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎక్సెల్ (ఇంకా చదవండి)

  • లైట్​ వెహికల్​ మార్కెట్​: జపాన్​ ను దాటేసిన భారత్​

    9 months ago

    ఆటోమొబైల్​ రంగంలో భారత్​ అగ్రరాజ్యంగా మారుతోంది. లైట్​ వెహికల్​ మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న జపాన్​ ను భారత్​ వెనక్కి నెట్టింది. 2022 లో పెరిగిన వ్యక్తిగత వాహనాల విక్రయాలతో భారత్​ ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది ఏకంగా 50 లక్షల లైట్​ వెహికల్స్​ ను భారత్​ లో (ఇంకా చదవండి)

  • ఎస్​23: స్టోరేజ్​, ర్యామ్​ ను పెంచేస్తున్న సామ్​ సంగ్​

    9 months ago

    ఈ ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న సామ్​ సంగ్​ గేలాక్సీ ఎస్​23 సిరీస్​ నుంచి ఓ రూమర్​ టెక్​ వరల్డ్​ లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్​ బేసిక్​ స్టోరేజ్​ ఆప్షన్​ గా ఇకపై 256 జిబిని తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ 128 జిబి ఆప్షన్ తో వచ్చే ప్రీమియం (ఇంకా చదవండి)

  • ఒక్క నెలలో రూ.12.82 లక్షల కోట్ల యుపిఐ చెల్లింపులు

    9 months ago

    ఏకీకృత చెల్లింపుల విధానం -యూపీఐ ద్వారా గత డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరిగాయి. 782 కోట్ల లావాదేవీల ద్వారా ఏకంగా 12.82 లక్షల కోట్ల రూపాయల పేమెంట్స్‌ నమోదయ్యాయి. 2016లో ప్రారంభమైన యూపీఐ ప్లాట్‌ఫామ్‌ దేశీయంగా డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషిస్తోందని (ఇంకా చదవండి)

  • ఆల్కహాల్​ పై పన్ను ఎత్తేసిన దుబాయ్​

    9 months ago

    పర్యటక రంగానికి ఊతమిచ్చేలా దుబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్‌పై అక్కడ విధించే 30 శాతం పన్నును రద్దు చేసింది. అంతేకాదు.. దుబయిలో నివసించేవారు ఇంట్లోనే మద్యం సేవించడానికి కావాల్సిన లైసెన్సుల కోసం చార్జీలు వసూలు చేయడం ఆపేయనున్నారు. దుబయిలో కొద్దిరోజులుగా ఆల్కహాల్‌కు సంబంధించిన చట్టాలకు సడలింపులు ఇస్తున్నారు. రంజాన్ (ఇంకా చదవండి)

  • జొమాటో, స్విగ్గీ : 31న టన్నుల కొద్దీ బిర్యానీల

    9 months ago

    జొమాటో, స్విగ్గీలు డిసెంబర్ 31 న టన్నుల కొద్దీ బిర్యానీని డెలివరీ చేశాయి. న్యూ ఇయర్ ఈవ్‌ కావడంతో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయని ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీలు చెబుతున్నాయి. శనివారం రాత్రి 10.30 నాటికి దేశం మొత్తం మీద 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేశామని (ఇంకా చదవండి)

  • 1.50 లక్షల కోట్లకు చేరిన జిఎస్టీ వసూళ్ళు

    9 months ago

    డిసెంబర్లో భారత ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో భారీ ఆదాయం దక్కింది. అంతకు ముందు నెల నవంబర్​ తో పోల్చితే డిసెంబర్లో 15 శాతం వసూళ్ళు పెరిగిరూ.1,49,507 కోట్ల జిఎస్టీ వసూలైంది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.26,711 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.33,357 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ (ఇంకా చదవండి)