విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్ లపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో నేడు మార్కెట్లో ఓఎన్జీసీ, రిలయెన్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపైనా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని, విండ్ ఫాల్ పన్నులను విధించింది. దీంతో రిలయన్స్ స్టాక్ ఏకంగా 8.5 శాతం నష్టపోయింది. (ఇంకా చదవండి)
ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీగా పేరొందిన బ్రస్సెల్స్ ఫెర్రెరో ఫ్యాక్టరీని ఓ చిన్న వైరస్ మూసేయించింది. ఇక్కడ తయారవుతున్న చాకెట్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా కనిపించిందన్న రిపోర్టుల నేపధ్యంలో ఈ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో పాటు గత నెల రోజుల వ్యవధిలో ఇక్కడ తయారైన అన్ని ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి (ఇంకా చదవండి)
అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బిఐ ఇంటర్నెట్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా స్తంభించిపోవడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, యుపిఐ ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు ఏవీ పనిచేయలేదు. ఏటిఎంలలో డెబిట్ కార్డ్లు సైతం పనిచేయలేదు. ఎస్బిఐకి చెందిన యోనో (ఇంకా చదవండి)
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియామీ సరికొత్త కెమెరా సెటప్ను పరిచయం చేయనుంది. సోనీ సంస్థ తయారు చేసిన వన్ ఇచ్ సైజ్ ఇమేజ్ సెన్సార్ చిప్ను తన సరికొత్త 12 ఎస్ సిరీస్ ఫోన్లలో ఇన్బిల్ట్గా ఇవ్వనుంది. మొత్తం మూడు వేరియంట్లలో విడుదల కానున్న ఈ ఫోన్లో సామ్సంగ్ గేలాక్సీ (ఇంకా చదవండి)
ముకేష్ అంబానీ రిటైర్మెంట్ జీవితానికి మరింత దగ్గర కానున్నారు. మంగళవారం జియో బోర్డ్కు రాజీనామా ఇచ్చేసిన ఆయన తన కుమారుడు ఆకాష్ అంబానీని జియో సంస్థకు ఛైర్మన్గా నియమించారు. అయితే ఇదే సమయంలో ఆయన కూతురు ఈషా అంబానీని రిలయన్స్ రిటైల్ యూనిట్కు ఛైర్ పర్సన్గా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. (ఇంకా చదవండి)
ముడి పంచదార ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని భారత్ ఆలోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న చక్కెర పరిశ్రమలు, గోడౌన్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తోంది. ప్రపంచ దేశాలకు పంచదార ఎగుమతులపై కొద్ది వారాల క్రితమే భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో యూరోపియన్ యూనియన్తో పాటు ప్రపంచ (ఇంకా చదవండి)
మీరు క్రిడిట్ కార్డ్ వాడుతుంటారా? అయితే ఈ వార్త మీ కోసమే.. దేశవ్యాప్తంగా గడిచిన మే నెలలో క్రెడిట్ కార్డ్ల ద్వారా రూ.1.13 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతకు ముందు నెల ఏప్రిల్లో ఈ మొత్తం రూ.1.05 లక్షలతో పోల్చితే మే (ఇంకా చదవండి)
మారుతి సుజుకి కంపెనీలో అత్యంత సీనియర్ కార్ ఆల్టో సరికొత్త డిజైన్ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. పూర్తిగా పాత తరం నాటి డిజైన్కు ఇప్పటి హంగులను జతకూర్చి తీసుకొస్తున్న ఈ కారు లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. లాపిన్ ఎల్సి పేరుతో ఈ కొత్త ఆల్టో వర్షన్ను త్వరలోనే భారత మార్కెట్లోకి (ఇంకా చదవండి)
మంగళవారం జరిగిన జీఎస్టీ మీటింగ్లో నిత్యావసరాలనూ పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులనూ జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. వీటితో పాటు క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేల పైనా 28 శాతం జీఎస్టీని విధించాలి నిర్ణయించారు. రోజుకు (ఇంకా చదవండి)