ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించే అవకాశం కనిపిస్తోంది. అవెంజెర్స్ సిరీస్ ను తెరకెక్కించిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ టీమ్ తో ఎన్టీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవలు జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఎంసియు (ఇంకా చదవండి)
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు పన్ను చెల్లించలేదంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లోని సిన్నార్లోని అవడి ప్రాంతంలో ఐశ్వర్యకు భూమి ఉంది. దీనికి సంబంధించి ఆమె రూ.22 వేలు పన్ను చెల్లించాల్సి ఉంది. ఏడాది నుంచి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐశ్వర్యతో (ఇంకా చదవండి)
ప్రభాస్, కృతి సనన్ ల ఆదిపురుష్ రిలీజ్ డేట్ ను మరోసారి మేకర్స్ ఫిక్స్ చేశారు. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న (ఇంకా చదవండి)
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో తెరకెక్కుతున్న SSMB 28 మళ్ళీ చిత్రీకరణను మొదలెట్టింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మొదలెట్టి 4 నెలలు దాటేసింది. చిత్ర విడుదల తేదీని ఆగస్టు 11గా ఇప్పటికే ప్రకటించినా ఇంకా షూటింగ్ మొదలు కాలేదన్న (ఇంకా చదవండి)
ప్రపంచ బాక్సాఫీస్ పై అవతార్–2 సంచలనాలు ఇంకా ఆగకముందే ఈ సిరీస్ లో వచ్చే 3వ పార్ట్ గురించి డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ కొన్ని లీకులు ఇచ్చాడు. వచ్చే పార్ట్ మొత్తం పాండోరాలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటుందని, అక్కడి విలువైన ఖనిజాలను ఎత్తుకెళ్ళాలన్న మనుషుల ప్రయత్నాలను జేక్ తన కుటుంబంతో (ఇంకా చదవండి)
వింటేజ్ చిరంజీవిని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్ బాబీ మూవీ వాల్టేరు వీరయ్య అప్పుడే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మంగళవారం రాత్రికి ఈ మూవీ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లకు చేరుకున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు . జనవరి 13న విడుదలైన ఈ (ఇంకా చదవండి)
‘ధమాకా’ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ, యువ హీరోయిన్ శ్రీలీల నటన అందరికీ నచ్చింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (ఇంకా చదవండి)
ఈరోజే విడుదలైన బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీ అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం ను కన్ ఫర్మ్ చేసుకుంది. ఈ మూవీ కి భారీ ధర చెల్లించి స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ + హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అయితే 30 రోజుల తర్వాతే ఈ మూవీని (ఇంకా చదవండి)
నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో అభిమానుల కేరింతల మధ్య హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. ఈ మూవీలో బాలయ్యతో పాటు (ఇంకా చదవండి)