వైష్ణోదేవి ఆలయానికి భక్తులతో బయల్దేరిన ఓ ప్రయాణికుల బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులోని నలుగురు దుర్మరణం చెందగా 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా జమ్మూలోని కత్రా నుంచి బయల్దేరారు. బస్సు నొమాయి వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు వ్యాపించాయని జమ్మూ అడిషనల్ డిజి ముకేష్ సింగ్ తెలిపారు. ప్రమాదానికి (ఇంకా చదవండి)
సెల్ఫోన్ వాడినందుకు హాస్టల్ యాజమాన్యం కోప్పడిందన్న చిన్న కారణంతో తిరుపతిలోని సంప్రదాయ పాఠశాల నుంచి పారిపోయిన 4 గురు అమ్మాయిల జాడను పోలీసులు గుర్తించారు. వర్షిణి, ప్రణతి, స్రవంతి, శ్రీవల్లిలు ట్రైన్లో కొల్లాపూర్కు అటు నుంచి ముంబైకి పారిపోయారు. అక్కడ నేవీ ఆఫీసర్ వీరిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో (ఇంకా చదవండి)
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. ముండ్కా రైల్వే స్టేషన్ దగ్గరల్లోని ఈ వాణిజ్య భవనంలో ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇప్పటి వరకూ భవనం నుంచి 27 (ఇంకా చదవండి)
దేశ రాజధాని ఢిల్లీలో కీర్తి నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి మూడు ఫ్యాక్టరీలలో మంటలు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి 1.50 గంటలకు ఈ మంటలు తలెత్తాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. దీంతో 12 అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనాస్థలంలో మంటలను అదుపు (ఇంకా చదవండి)
కాకినాడ సర్పవరం ఎస్సైగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ఈరోజు తెల్లవారుఝామున ఇంట్లో సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పరిశీలించారు. అయితే ఈ విషయంపై అధికారులు మాత్రం వేరేగా స్పందించారు. సర్వీస్ తుపాకీ మిస్ ఫైర్ కావడం వల్లనే ఆయన మరణించాడని (ఇంకా చదవండి)
ఎపి నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న రూ.11 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. మే 10న రూ.3 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న 7 గురిని అరెస్ట్ చేశారు. అనంతరం 12వ తేదీ గురువారం నాడు మరో గూడ్స్ వ్యాన్లో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన (ఇంకా చదవండి)
గోవా రిసార్ట్లో ఓ విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ వద్ద అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అరంబోల్ రిసార్ట్లో రూమ్ అటెండెంట్గా ఉన్న 28 ఏళ్ళ రవి లమని ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన కుమార్తెపై స్విమ్మింగ్ పూల్, హోటల్ గదిలో 2 (ఇంకా చదవండి)
ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. గురువారం రాత్రి ప్రభుత్వానికి చెందిన ఈ హెలికాఫ్టర్ రాయ్పూర్లో ప్రమాదవశాత్తు కూలింది. మృతి చెందిన పైలట్లను కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీ వాస్తవలుగా గుర్తించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సిఎం భూపేశ్ (ఇంకా చదవండి)
ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారన్న కోపంతో ఓ మహిళ గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని మధురవాడలో చోటు చేసుకుంది. దీంతో ఆ మహిళ పెళ్ళి పీటలపైనే కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళినా అక్కడ డాక్టర్లు ఆమెను కాపాడలేకపోయారు. ఆమె స్నేహితులను విచారించిన పోలీసులు.. ఈ పెళ్ళి ఆమెకు (ఇంకా చదవండి)