రాజస్థాన్: రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని మహేష్పురా గ్రామంలో శనివారం అర్థరాత్రి దాటాక ప్రయాణికులతో నిండిన ఒక బస్సు విద్యుత్ తీగను తాకడంతో, బస్సంతటికీ విద్యుత్ ప్రవాహం సాగింది. ఆ సమయంలో బస్సులో 25 మంది వరకూ ప్రయాణికులున్నారు. వారందరూ విద్యుదాఘాతానికి గురికాగా, ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు సంఘటనా (ఇంకా చదవండి)
ఇండోనేషియాలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం ధాటికి పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో దాదాపు 600 మందికి గాయాలవ్వగా 34 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మజెనె పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 6.2 (ఇంకా చదవండి)
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఏపీ టిడిపి నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేరునే కాకుండా మరికొంత మంది పేర్లనుకూడా నిందితులుగా చేర్చారు. భూమా జగత్ విఖ్యాత్, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్, భార్గవ్ కుటుంబ సభ్యులనూ (ఇంకా చదవండి)
హైదరాబాద్ : బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ౼1 గా ఉన్న ఎపి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి అయింది. నేడు అఖిల ప్రియను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరచాల్సి ఉంది. అయితే నేడు కోర్టు సెలవు నేపథ్యంలో న్యాయమూర్తి నివాసంలో (ఇంకా చదవండి)
పాట్నా: గోవాలో కుటుంబసభ్యులతో సరదాగా గడిపి బిహార్ చేరుకున్న ఇండిగో పాట్నా మేనేజర్ రూపేష్ కుమార్ను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బిహార్ ఉలిక్కిపడింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్పై మండిపడు తున్నారు. పాట్నా పునాయ్చక్లోని కుసుమ్ విలాస్ (ఇంకా చదవండి)
బెంగళూరు: కర్ణాటకలోని ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళుతుండగా అంకోలా సమీపంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర కన్నడ జిల్లాకు వచ్చిన శ్రీపాద యశోనాయక్ గోకర్ణ నుంచి గోవాకు తిరిగి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన (ఇంకా చదవండి)
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియను బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్లో పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. బెయిల్ తిరస్కరిస్తూ, మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో సోమవారం ఆమెను కష్టడీలోకి తీసుకున్నారు. కిడ్నాప్ కేసు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు. సేకరించిన (ఇంకా చదవండి)
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, వారి నుంచి సెల్ఫోన్లు, నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. సోమవారం మీడియాకు ఆయన కీలక వివరాలను వివరిస్తూ ఆరు సిమ్కార్డులను మియాపూర్లోని మొబైల్ షాప్లో కొనుగోలు చేసినట్టు మల్లికార్జున్రెడ్డి అనే (ఇంకా చదవండి)
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ రాలేదు. అఖిల ప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. అదే సమయంలో భూమా అఖిలప్రియను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఆమె ఉండనున్నారు. ఈ (ఇంకా చదవండి)