పంజాబ్లోని జలంధర్కు చెందిన మైనర్ దళిత బాలికను 8 మంది గ్యాంగ్రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో బాలిక బాయ్ ఫ్రెండ్ సందీప్, అతడి ఫ్రెండ్స్ పాత్ర ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మార్చి 15న బాలికకు ఫోన్ చేసిన సందీప్ ఇద్దరం జలంధర్ వెళ్ళి పెళ్ళి చేసుకుందామని (ఇంకా చదవండి)
ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ట్యూషన్ నుంచి తిరిగొస్తున్న తనను నలుగురు బలాత్కారం చేశారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వారి పేర్లను సైతం లేఖలో పేర్కొన్న ఆ అమ్మాయి వారంతా తన పొరుగూరి వారని లేఖలో పేర్కొంది. (ఇంకా చదవండి)
ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 5 గురు జవాన్లు, 2 ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో మొత్తం 20 మంది వరకూ గాయపడినట్లు తెలుస్తోంది. మరణించిన జవాన్లు సిఆర్పిఎఫ్, డిఆర్జి దళాలకు చెందినవారిగా తెలుస్తోంది. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై (ఇంకా చదవండి)
నైజీరియాలోని బొకొ హారమ్ తీవ్రవాదులు ఆ దేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశారు. ఎన్ఎఎఫ్ ఆల్ఫా జెట్ విమానాన్ని తాము కూల్చేసినట్లు వారు స్వయంగా ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అయితే తమ యుద్ధ విమానాల్లో ఒక దానికి తమ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్తో సంబంధాలు (ఇంకా చదవండి)
అమెరికా రాజధాని వాషింగ్టన్లోని కాపిటల్ కాంప్లెక్స్పై ఉగ్రవాది దాడి జరిగింది! అతివాదిగా మారిన ముస్లిం యువకుడు నోవా గ్రీన్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి పోలీస్ బారికేడ్లను గుద్దేశాడు. ఆపై కారు దిగి తన వద్ద కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి (ఇంకా చదవండి)
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. పుణ్యస్నానాలు చేయడానికి పోచంపాడులోని విఐపి పుష్కర్ ఘాట్లో స్నానానికి దిగిన ఆరుగురు నీటిలో మునిగిపోయారు. ఎల్లమ్మగుట్ట గ్రామానికి చెందిన 3 కుటుంబాలకు చెందిన 25 మంది పూజా కార్యక్రమం కోసం నది వద్దకు చేరుకున్నారు. అందులో 7గురు స్నానం చేయడానికి గోదావరిలోకి దిగారు. (ఇంకా చదవండి)
ముఖేష్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్తో కూడిన వ్యాన్ను ఉంచిన కేసులో అరెస్ట్ అయిన ముంబై మాజీ పోలీస్ అధికారిపై ఎన్ఐఎ ఈరోజు వ్యభిచారం చేయిస్తున్న ఆరోపణలు సైతం మోపింది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న ఓ 5 స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ 1964 ను అతడు (ఇంకా చదవండి)
తైవాన్లోని ఓ అండర్ గ్రౌండ్ ట్రైన్ టన్నెల్లో పట్టాలు తప్పడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 54 మంది ప్రయాణికులు మరణించగా.. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ దేశంలో ఈ స్థాయి ట్రైన్ ప్రమాదం జరగడం గత 40 ఏళ్ళలో ఇదే తొలిసారి. అయితే ట్రైన్లో మిగిలిన (ఇంకా చదవండి)
జమ్మూలోని పుల్వామా జిల్లా కాకపోర ప్రాంతంలో ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. పోలీసును కాల్చి చంపిన కేసులోని ఇద్దరు తీవ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు కాకపోర లోని మొహల్లా ప్రాంతం వద్ద కార్డన్ సెర్చ్ చేస్తుండగా పోలీసులపై తీవ్రవాదులు ముందుగా కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో (ఇంకా చదవండి)