ముంబైలోని ధీరూభాయి అంబానీ స్కూల్ కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు మీద స్కూలుకు చేరుకుని తనిఖీలు చేపట్టి అది ఉత్త్తుత్తి బెదిరింపుగా తేల్చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి ని గుర్తించే పనిలో ఉన్నారు. (ఇంకా చదవండి)
జమ్మూ కశ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. (ఇంకా చదవండి)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన గువహటి-బరౌనీ పైప్ లైన్ ను బీహార్ ఖగడియా జిల్లా బకియా గ్రామంలో దుండగులు ధ్వంసం చేసి ఆయిల్ లీక్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వందల సంఖ్యలో చమురు కోసం ఎగబడ్డారు. ఈ ఘటన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డు, (ఇంకా చదవండి)
కేరళలోని ఓ రెస్టారెంట్ నుంచి ఆహారం ఆర్డర్ చేసుకున్న 21 మందికి ఫుడ్ పాయిజన్ జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ మరణించారు. గత నెల 30న ఆ రెస్టారెంట్ నుంచి బార్బిక్యూ చికెన్ తో పాటు ఆహారాన్ని ఓ మహిళ ఆర్డర్ చేసుకున్నారు. ఆ హారం (ఇంకా చదవండి)
గుట్కా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేస్తున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో వెల్లడైంది. కోల్ కతా నుంచి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి ఈ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. కోల్ కతా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు (ఇంకా చదవండి)
పంజాబ్లోని జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది. వీరంతా బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జలంధర్ రోడ్డులో ఒక్కసారిగా (ఇంకా చదవండి)
ఢిల్లీలో ఓ యువతిని కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువకముందే … ఛత్తీస్గడ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని పుల్గావ్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే జ్ఞాన్చంద్ లేఖ్వాని (56), వందన (45) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జ్ఞాన్చంద్ తన భార్యతో కలిసి (ఇంకా చదవండి)
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జియాంగ్సి ప్రావిన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. ఈ భారీ ప్రమాదానికి పొగమంచే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ (ఇంకా చదవండి)
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్సింగ్ మనవడిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల హిమాన్షు సింగ్ను మహువార్ గ్రామంలో శనివారం రాత్రి ఏడెనిమిది (ఇంకా చదవండి)