ఆగ్నేయ పెరూలోని జులియాకా విమానాశ్రయం సమీపంలో సోమవారం జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది మరణించారు. పెరూ అధ్యక్షుడు డినా బోలువార్టే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడి అధికారులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాల్పుల్లో 17 మంది మరణించగా, 64 (ఇంకా చదవండి)
ఈ–-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా మరో 1200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. ఇప్పటికే 18వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించింది. తాజాగా మరోసారి తొలగింపుల సంఖ్యను పెంచినట్లు బ్లూమ్బర్గ్ రిపోర్ట్ చేసింది. ఇటీవల ప్రకటించిన బ్రిటన్లో మూడు వేర్హౌస్లను మూసివేస్తుండటంతో 1200 మందికి ఉద్వాసన (ఇంకా చదవండి)
చైనాలో కరోనా వైరస్ అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ప్రతి రోజు లక్షలాదిమంది వైరస్ బారినపడుతున్నారు. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, చైనాకు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్క హెనాన్ రాష్ట్రంలోనే దాదాపు 8.85 కోట్ల మంది కరోనా బాధితులుగా (ఇంకా చదవండి)
అగ్రరాజ్యం అమెరికాను వరదలు ముంచెత్తున్నాయి. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 9 శాతం మంది ప్రజలు వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హాలీవుడ్ ప్రముఖులు నివసించే మాంటెసిటో నగరంలో బురద ముప్పు పొంచి (ఇంకా చదవండి)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా, ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన (ఇంకా చదవండి)
బాంబ్ బెదిరింపుతో మాస్కో–గోవా విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ ఛార్టడ్ ఫ్లైట్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు మళ్లించారు. విమానంలో బాంబ్ ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈ మెయిల్ వచ్చిందని అధికారులు (ఇంకా చదవండి)
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. మక్కా సందర్శించడానికి ప్రతి ఏటా కోట్లమంది జనాలు తరలి వస్తారు. అయితే, కరోనా కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం గత మూడేండ్లుగా కొన్ని ఆంక్షలు పెట్టింది. వాటిని తొలగిస్తూ సౌదీ మంత్రి డాక్టర్ తౌఫిక్ (ఇంకా చదవండి)
చైనాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ దేశంలో ప్రతి ఏటా జరిగే చున్యున్ స్ప్రింగ్ ఫెస్టివల్కి ఈ ఏడాది విదేశాల నుంచి చైనీయులు భారీగా తరలి రానున్నారు. కోవిడ్ వ్యాప్తి రీత్యా గడచిన మూడేళ్లుగా.. చైనా సరిహద్దుల్ని మూసివేసింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత చైనా సరిహద్దుల్ని ఈ ఏడాది (ఇంకా చదవండి)
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సనారో.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దారిలో నడిచాడు. తన మద్దతు దారుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లూలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాడు. నిరసనకారులు బ్రెజిల్ అధ్యక్ష భవనం కిటికీల్లో నుండి ఫర్నీచర్ను విసిరేశారు. అత్యున్నత (ఇంకా చదవండి)