చెన్నై: కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు గవర్నర్ పదవి రాబోతోందా? గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఈ (ఇంకా చదవండి)
విజయవాడ: ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తప్పుబట్టారు. గతంలో రమేష్ కుమార్ తొలగింపు అక్రమమని తాము ఆయనకు అండగా నిలిచామని గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన నోటీపికేషన్ ఉందా లేదా అని ప్రశ్నించారు. శనివారం విజయవాడలో శైలజానాధ్ మీడియాతో (ఇంకా చదవండి)
అమరావతి: గత ఎన్నికల్లో వైసిపి విజయానికి బాటలు వేసేలా వ్యూహాలు రచించిన వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ తెరమీదికి వచ్చారు. జగన్ను సీఎం చేయడంలో ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అత్యధికంగా 151 స్థానాలను గెలుచుకోవడంలో పీకే పాత్ర ఉంది. తాజాగా తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ను ప్రశాంత్ (ఇంకా చదవండి)
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అయితే ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ తో భేటీ జరిగిన కొద్దిసేపటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా (ఇంకా చదవండి)
పాట్నా : గడిచిన ఏడాది దాదాపు 9నెలలు కరోనా రక్కసి ఎంతటి విలయం సృష్టించిందో తెలియంది కాదు. వాక్సిన్ కోసం వేయికళ్లతో అందరూ ఎదురుచూస్తున్న వేళ వాక్సిన్ కి అత్యవసర అనుమతులు లభించాయి. అయితే మనదేశంలో దీనిపై రకరకాల అనుమానాలు, విమర్శలు, అపోహలు వీరవిహారం చేస్తున్నాయి. రాజకీయ విమర్శలు కూడా (ఇంకా చదవండి)
విజయనగరం : విజ్జయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం డిసెంబరు 29వ తేదీన రామతీర్థ క్షేత్రంలో.. కొండపై వెలిసిన ఆలయంలోని దుండగులు రాముడి విగ్రహం తలను విరగ్గొట్టి.. ఎత్తుకుపోయిన ఘటన రాజుకుంటోంది. అన్ని పార్టీలు గళమెత్తాయి. దేవాలయ టార్గెట్ గా అసలు ఇలాంటి వికృత చేష్టలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో (ఇంకా చదవండి)
చెన్నై: ఒకప్పుడు హైదరాబాద్ కి పరిమితమైన ఎం ఐ ఎం పార్టీ ఇప్పుడు దేశంలో ఎక్కడా జరిగినా పోటీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక, బీహార్ ఎన్నికల్లో పోటీ చేసారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్ లలో కూడా పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇక తమిళనాడులో (ఇంకా చదవండి)
ముంబై : మహారాష్ట్రలో చిచ్చు రేగుతోంది. మహావికాస్ అగాఢీలోని శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియాకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ను పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. ఎన్సీపీ, శివసేనలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని, చెదల్లా పాడుచేస్తున్నారని మండిపడింది. సోనియాకు కాంగ్రెస్ నేత లేఖ … ఈ (ఇంకా చదవండి)
పాట్నా : పార్టీ అధ్యక్ష పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ జేడీయూ అధ్యక్ష పదవికి బిహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ రాజీనామా చేసారు. సీఎం గా ఉంటూ రాజకీయపరంగా వ్యవహారాలు చక్కబెట్టడం ఇబ్బందిగానే ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర (ఇంకా చదవండి)