రాజకీయాలు

పాపులర్ వార్తలు

  • లోకేశ్​ : జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తా

    10 months ago

    టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంగళగిరి (ఇంకా చదవండి)

  • కేజ్రీవాల్​: వాటిని ఒక్కరోజు నాకిస్తే.. బీజేపీలో సగం మంది

    10 months ago

    దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను తనకు ఒక్కరోజుకు ఇస్తే సగం మంది బిజెపి నేతలు జైల్లోనే ఉంటారని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ.. అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయన్న ఆయన.. మా మంత్రి మనీష్​ సిసోడియా.. (ఇంకా చదవండి)

  • అశోక్​ గెహ్లాత్​ : సచిన్​ ఎప్పటికీ సిఎం కాలేడు

    10 months ago

    రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తన ప్రత్యర్థి సచిన్‌పైలెట్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ విరుచుకుపడ్డారు. గురువారం జాతీయ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సచిన్​ ను ద్రోహిగా అభివర్ణించారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని వారిని, తిరుగుబాటుదారుడైన సచిన్‌పైలెట్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం సిఎంగా నియమించదని అన్నారు. (ఇంకా చదవండి)

  • చంద్రబాబు : ఓడిపోతే ఇవే నా చివరి ఎన్నికలవుతాయ్​

    10 months ago

    వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పత్తిపాడు గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ నాయకుడినైన నన్ను, నా భార్యను అసెంబ్లీలో (ఇంకా చదవండి)

  • గుజరాత్​ ఎన్నికలు : ఆప్ అభ్యర్థి కిడ్నాప్​.. ఆపై

    10 months ago

    గుజరాత్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్​ వేసిన ఓ అభ్యర్ధి నిన్న కిడ్నాప్​ అయ్యాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆప్​ నాయకుడు సిసోడియా.. బిజెపినే టార్గెట్​ చేస్తూ.. కమలం శ్రేణులే మా అభ్యర్ధి కంచన్​ జరివాలాను కిడ్నాప్​ చేసి, నామినేషన్​ వెనక్కి (ఇంకా చదవండి)

మరిన్ని