రాజకీయాలు

పాపులర్ వార్తలు

  • లోకేశ్​ : జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తా

    4 months ago

    టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. మంగళగిరి పర్యటనలో ఉన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. మంగళగిరి (ఇంకా చదవండి)

  • కేజ్రీవాల్​: వాటిని ఒక్కరోజు నాకిస్తే.. బీజేపీలో సగం మంది

    4 months ago

    దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను తనకు ఒక్కరోజుకు ఇస్తే సగం మంది బిజెపి నేతలు జైల్లోనే ఉంటారని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ.. అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయన్న ఆయన.. మా మంత్రి మనీష్​ సిసోడియా.. (ఇంకా చదవండి)

  • అశోక్​ గెహ్లాత్​ : సచిన్​ ఎప్పటికీ సిఎం కాలేడు

    4 months ago

    రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తన ప్రత్యర్థి సచిన్‌పైలెట్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ విరుచుకుపడ్డారు. గురువారం జాతీయ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సచిన్​ ను ద్రోహిగా అభివర్ణించారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని వారిని, తిరుగుబాటుదారుడైన సచిన్‌పైలెట్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం సిఎంగా నియమించదని అన్నారు. (ఇంకా చదవండి)

  • చంద్రబాబు : ఓడిపోతే ఇవే నా చివరి ఎన్నికలవుతాయ్​

    4 months ago

    వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పత్తిపాడు గ్రామంలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీనియర్ నాయకుడినైన నన్ను, నా భార్యను అసెంబ్లీలో (ఇంకా చదవండి)

  • గుజరాత్​ ఎన్నికలు : ఆప్ అభ్యర్థి కిడ్నాప్​.. ఆపై

    4 months ago

    గుజరాత్​ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్​ వేసిన ఓ అభ్యర్ధి నిన్న కిడ్నాప్​ అయ్యాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆప్​ నాయకుడు సిసోడియా.. బిజెపినే టార్గెట్​ చేస్తూ.. కమలం శ్రేణులే మా అభ్యర్ధి కంచన్​ జరివాలాను కిడ్నాప్​ చేసి, నామినేషన్​ వెనక్కి (ఇంకా చదవండి)

  • గుజరాత్​ క్యాంపెయిన్​ లిస్ట్​ లో థరూర్​ కు దక్కని

    4 months ago

    ఇటీవల జరిగిన కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ఎంపి శశి థరూర్​ ను ఆ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేయనుంది! గుజరాత్​ లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం స్టార్​ క్యాంపెయినింగ్​ లిస్ట్​ లో అతడికి చోటు దక్కలేదు. దీంతో ఆయన ఆ రాష్ట్రంలో జరిగే (ఇంకా చదవండి)

  • ఇప్పుడు నా తలపై భారం తగ్గింది: సోనియా గాంధీ

    5 months ago

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బుధవారం నాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. తనపై భారం తొలగిపోయినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ‘నాకు ఊరటగా ఉందని చెప్పాను. దీనిపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపట్ల చాలా ఏళ్లుగా (ఇంకా చదవండి)

  • వెలవెలబోయిన పికె సభ

    6 months ago

    రాజకీయ పార్టీ పెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్​ (పికె)కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఆయన పాదయాత్రలో భాగంగా జరిపిన బహిరంగ సభకు కనీసం 500ల మంది కూడా హాజరు కాలేదు. పశ్చిమ చంపారణ్​ జిల్లా బేతియాలో జరిగిన సభలో (ఇంకా చదవండి)

  • మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చేసింది

    6 months ago

    మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. 15న (ఇంకా చదవండి)