ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరవైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఈరోజు మోదీ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, డిఎంకెలపై విమర్శలు చేసిన ఆయన టిఎంసి కార్యకర్తల దాడిలో మరణించిన బిజెపి కార్యకర్త తల్లి గురించీ వ్యాఖ్యలు చేశారు. (ఇంకా చదవండి)
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే నెలలో జరగనున్న ఉప ఎన్నికకు బిజెపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా కర్ణాటక రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ రత్న ప్రభ పేరును ప్రకటించింది. ఆంధ్ర, కర్ణాటకలో ఐఎఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆమెను తమ అభ్యర్దిగా నిలబెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు (ఇంకా చదవండి)
తమిళనాట ఎన్నికల ప్రచారంలో కొత్త ఎత్తులు పారుతున్నాయి. జయలలిత నెచ్చలి శశికళ తిరిగి తమ పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘‘శశికళ.. అమ్మ (జయలలిత)కు 32 ఏళ్ళు సేవ చేశారు. 4 ఏళ్ళు జైలులో గడిపారు. కాబట్టి (ఇంకా చదవండి)
వచ్చే నెలలో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ ప్రచార ర్యాలీలను ఉధృతం చేశాయి. బిజెపి తరపున అమిత్ షా, జెపి నడ్డాలు, కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక గాంధీలు వరుస పెట్టి తమ ఎన్నికల ర్యాలీలను నిర్వహించడానికి సన్నాహలు చేస్తున్నాయి. ఒకే రోజు అస్సాంలోని (ఇంకా చదవండి)
తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ హాసన్ తన ఆస్తుల అఫిడవిట్ను విడుదల చేశారు. మొత్తం 176 కోట్లు తన పేరిట ఉన్న ఆస్తి అని చెప్పిన ఆయన 50 కోట్ల వరకూ అప్పులు ఉన్నట్లు తెలిపారు. 35 ఎకరాల పొలంతో పాటు చెన్నైలో 92.5 కోట్ల విలువ చేసే (ఇంకా చదవండి)
నందిగ్రామ్లో నామినేషన్ వేస్తున్న క్రమంలో గాయాలపాలైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. బెంగాల్లోని ఎస్ఎస్కెఎం కాలేజీ హాస్పటల్ నుంచి శుక్రవారం సాయంత్రం ఆమె వీల్చైర్లో బయటకు వచ్చారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సైతం ఈ విధంగానే వీల్చైర్లో వెళ్ళాల్సి ఉంటుందని డాక్టర్లు ఆమెకు సూచించారు. (ఇంకా చదవండి)
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వీరిలో 5 గురికి ఆరేళ్ళ పదవీ కాలం ఉండనుండగా.. ఒకరికి రెండేళ్ళ పదవీకాలంగా ఉండనుంది. ఈ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఒకే నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు (ఇంకా చదవండి)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకీ బలం పుంజుకొంటోంది. పశ్చిమ బెంగాల్ వాసి, బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రబర్తి ఈరోజు బిజెపి కండువా కప్పుకున్నారు. Landed in Kolkata. On my way to the massive party rally. Looking forward to being (ఇంకా చదవండి)
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేసిన ఆయన బుధవారం రెండో దశ ప్రచారాన్ని చెన్నైలోని అలందూర్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన (ఇంకా చదవండి)