భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగానికి 25 గంటల కౌంట్డౌన్ను బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించింది. గురువారం సాయంత్రం 6 గంటలకు మిషన్ కోడ్ నేమ్ PSLV-C53/DS-EO రాకెట్ సాయంతో సింగపూర్కు చెందిన 365 కేజీల డిఎస్ఈఓ, 155 కేజీల న్యూసార్ శాటిలైట్లతో పాటు (ఇంకా చదవండి)
అచ్చం భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్) లానే చంద్రుని చుట్టూ కూడా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా చంద్రుని కక్ష్యలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలం కోసం క్యాప్స్టోన్ అనే చిన్న సైజు ఉపగ్రహాన్ని నిన్న (ఇంకా చదవండి)
సూర్యుడి ఉపరితలంపై భూమి కంటే మూడు రెట్ల వ్యాసార్ధంతో ఏర్పడ్డ నల్లటి మచ్చల నుంచి మీడియం క్లాస్ సౌర తుపానులు భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమి వ్యాసార్థం కంటే 3 రెట్ల పెద్దగా ఉన్న ఈ నల్లటి మచ్చలు గత 2 రెండు రోజుల్లోనే 2 (ఇంకా చదవండి)
ఇప్పటి వరకూ హార్ట్రేట్, బ్లడ్ ప్రెషర్, నిద్ర, వ్యాయాలను లెక్కించే స్మార్ట్వాచ్లు ఇకపై మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవల్స్ను, ఊపిరితిత్తుల పనితీరును సైతం ట్రాక్ చేసేలా మారిపోనున్నాయి. చైనాకు చెందిన హువావే సంస్థ త్వరలో తీసుకురానున్న సరికొత్త స్మార్ట్వాచ్ మన ఊపిరితిత్తుల పనితీరుతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ను (ఇంకా చదవండి)
భారత్కు చెందిన టెలి కమ్యూనికేషన్ శాటిలైట్ జిశాట్–24 విజయవంతమైంది. ఫ్రెంచ్ గుయానా లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ స్పేస్ రాకెట్లో బయల్దేరిన ఈ ఉపగ్రహం తన కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో తయారు చేసిన ఈ ఉపగ్రహం బరువు 4,184 కేజీలు. 24–కెయు బ్యాండ్ కమ్యూనియేషన్ శాటిలైట్ను (ఇంకా చదవండి)
అచ్చు గుద్దినట్లు మనిషికి ఉండేలాంటి చర్మాన్నే ల్యాబ్లో సృష్టించి జపాన్ శాస్త్రవేత్తలు సంచలనం చేశారు. దీనికి అయ్యే గాయాలను సైతం ఈ చర్మం సొంతంగా నయం చేసుకోగల లక్షణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ చర్మాన్ని రోబోలకు తొడగడానికి వేయాలని భావిస్తున్నారు. దీంతో అవి మరింత ఒరిజినల్గా, అచ్చం మనిషిలానే కనిపిస్తాయని (ఇంకా చదవండి)
చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న చైనా ల్యాండర్ అక్కడ నీటి జాడను కనిపెట్టింది. 2008లో భారత చంద్రయాన్ ఉపగ్రహం తొలిసారిగా చంద్రుని ఉపరితలంపై నీటి జాడల్ని కనిపెట్టగా.. 2009లో అమెరికా మిషన్లు చంద్రుని మీద నీటి జాడల్ని మ్యాపింగ్ చేశారు. అయితే చంద్రుని మీద ఉన్న ల్యాండర్లు ఏవీ ఈ (ఇంకా చదవండి)
నివారణే తప్ప చికిత్స లేని ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఇంజెక్షన్ను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. జన్యువుల ఎడిటింగ్ విధానం ఉపయోగించి తయారు చేసిన తమ వ్యాక్సిన్ వేసుకుంటే హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ను కట్టడి చేయొచ్చని తెలిపారు. టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో (ఇంకా చదవండి)
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కృత్రిమ పద్దతిలో వీర్య కణాలను తయారు చేసి చరిత్ర సృష్టించారు. బెన్ గురియన్ యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్ పరిశోధకులు సూక్షమైన ద్రవ్య వ్యవస్థ ద్వారా ల్యాబ్మ వీర్యాన్ని ఉత్పత్తి చేశారు. ఎలుక వృషణాల నుంచి తీసిన కణాలను సిలికాన్ చిప్ మీద (ఇంకా చదవండి)