సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వ్యవస్థలతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ భారీ క్షిపణి గురువారం సాయంత్రం 5.30 గంటలకు గగనతలంలోకి దూసుకెళ్లింది. అణ్వస్త్రాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఈ బాలిస్టిక్ మిస్సైల్ సొంతం. ఇది 5 (ఇంకా చదవండి)
మధుమేహంతో బాధపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు పొడుచుకునే బాధ తప్పుతుంది. అతి త్వరలోనే ట్యాబ్లెట్ల రూపంలో ఇన్సులిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన (ఇంకా చదవండి)
కెమెరాలలో దొరకకుండే ఉండే ప్రత్యేక సూట్ ను చైనాలోని వాంగ్ ఝెంగ్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ధరిస్తే సీసీటీవీ కెమెరాల్లో వ్యక్తి శరీర భాగాలు పడవు. కేవలం ఏదో ఒక రూపంగా, దెయ్యం మాదిరి కనిపిస్తుంది తప్పించి, ఆనవాళ్లు ఉండవు. దీనికి ‘ఇన్విస్ (ఇంకా చదవండి)
పక్షవాతంతో బాధపడుతున్న మనుషుల మెదడులో చిప్ పెట్టి వారిని నడిపిస్తామంటూ ప్రకటించిన ఎలన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ న్యూరా లింక్ ప్రాజెక్ట్ పరీక్షలకు ఉపయోగించిన జంతువులు మరణిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కు అమెరికాలో లైసెన్స్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిప్ ను తాను కూడా (ఇంకా చదవండి)
సైబీరియా వద్ద గడ్డకట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. (ఇంకా చదవండి)
అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ మంకీపాక్స్ పేరును ఎంపాక్స్గా మార్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓ కు అందిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న (ఇంకా చదవండి)
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో తన పిఎస్ఎల్వీ 54 రాకెట్ సాయంతో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలై –06 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు 8 నానో శాటిలైట్లను సైతం ఇస్రో ఇదే రాకెట్ లో కక్ష్యలోకి విడుదల చేసింది. సముద్రాలు, గాలుల కదలిలను ఈ ఉపగ్రహాలు (ఇంకా చదవండి)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమయింది. శనివారం (నవంబరు 26)న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన అనుసంధాన ప్రక్రియను రెండు రోజుల క్రితం చేపట్టిన శాస్త్రవేత్తలు తాజాగా రిహార్సల్స్ (ఇంకా చదవండి)
భారత్ తన అమ్ముల పొదిలోని అత్యంత అధునాతన అగ్ని–3 మధ్యంతర శ్రేణి క్షిపణిని ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్షను నిర్వహించినట్లు డిఆర్డిఓ వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ ప్రయోగాల్లో భాగంగా ఈ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు సంబంధిత వర్గాలు (ఇంకా చదవండి)