స్పోర్ట్స్

పాపులర్ వార్తలు

  • గంగూలీ: ఈ ఐపిఎల్​ కు పంత్​ ఉండడు

    9 months ago

    వచ్చే ఏప్రిల్​ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్​ లో ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషబ్​ పంత్​ ఆడడని ఆ జట్టు క్రికెట్​ వ్యవహారాల డైరెక్టర్​ సౌరవ్​ గంగూలీ వెల్లడించాడు. డిసెంబర్​ 30న పంత్​ ప్రయాణిస్తున్న వాహనం ఉత్తరాఖండ్​ లో యాక్సిడెంట్​ కు గురవ్వడం, ఇప్పటికీ అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుండడంతో (ఇంకా చదవండి)

  • భారత్​ తో టెస్ట్​ సిరీస్​ కు జట్టును ప్రకటించిన

    9 months ago

    ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకూ భారత్​ తో జరిగే 4 మ్యాచ్​ ల టెస్ట్​ సిరీస్​ కోసం ఆస్ట్రేలియా అప్పుడే తన తుది జట్టును ప్రకటించింది. మొత్తం 18 మంది జట్టులో ప్యాట్​ కమిన్స్​ కెప్టెన్​ గా ఉండనున్నాడు. ఆస్టన్​ అగర్​, స్కాట్​ బొలాండ్​, అలెక్స్​ క్యారీ, (ఇంకా చదవండి)

  • రంజీ: పృధ్వీ షా ట్రిపుల్​ సెంచరీ

    9 months ago

    రంజీ ట్రోఫీలో భారత యువ బ్యాటర్​ పృధ్వి షా రెచ్చిపోయాడు. అస్సాం జట్టుపై ఏకంగా 383 బాల్స్​ లో 49 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 379 పరుగులతో ట్రిపుల్​ సెంచరీని బాదేశాడు. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 443 పరుగులతో (ఇంకా చదవండి)

  • INDvsSL: ఇదేం స్పీడ్​ రా బాబోయ్​!

    9 months ago

    భారత యంగ్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ లంకతో జరిగిన తొలి వన్డేలో చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్ గా నిలిచాడు. రెండో ఓవర్ లో ఏకంగా 156 కి.మీ వేగంతో బాల్ వేశాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు (ఇంకా చదవండి)

  • శనకను మన్కడింగ్​ చేసిన షమీ.. అప్పీల్​ వెనక్కి తీసుకున్న

    9 months ago

    శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘవ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక కెప్టెన్ శనక 98 రన్స్ వద్ద ఉన్నప్పుడు షమీ మన్కడింగ్ చేశాడు. రనౌట్ కోసం అప్పీల్ చేయగా, వెంటనే రోహిత్ శర్మ జోక్యం చేసుకుని అప్పీల్ (ఇంకా చదవండి)

  • తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ విజయం

    9 months ago

    శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్​ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్​ పై టాస్​ ఓడి బ్యాటింగ్​ కు దిగిన భారత్ కు బ్యాటర్లు రోహిత్​ శర్మ 83, శుభ్​ మన్​ గిల్​ 70, కోహ్లీ 113 పరుగులు చేసి (ఇంకా చదవండి)

  • INDvsSL: భారత్​ @ 373/7

    9 months ago

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్​ తన తొలి ఇన్నింగ్స్​ ను 373 పరుగుల వద్ద ముగించింది. విరాట్​ కోహ్లీ 113, రోహిత్​ శర్మ 83, శుభ్​ మన్​ గిల్​ 70, కెఎల్​ రాహుల్​ 39 పరుగులతో రాణించారు. ఓపెనర్లు రోహిత్​, గిల్​ లు తొలి వికెట్​ కు 143 (ఇంకా చదవండి)

  • Virat Kohli: వన్డేల్లో 45వ సెంచరీ బాదిన కోహ్లీ

    9 months ago

    శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పరుగుల యంత్రం విరాట్​ కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 87 బాల్స్​ లో 12 ఫోర్లు, ఒక సిక్స్​ సాయంతో 113 పరుగులు చేసిన అతడు కసున్​ రజిత బౌలింగ్​ లో కీపర్​ కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. శ్రీలంకపై (ఇంకా చదవండి)

  • రోహిత్​: టి20ల నుంచి ఇప్పట్లో తప్పుకోను

    9 months ago

    టి20 ల నుంచి తప్పుకునే ఉద్దేశ్యం ఏదీ తనకు లేదన్నాడు భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ. శ్రీలంకతో నేటి నుంచి జరుగుతున్న వన్డే సిరీస్​ ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తాను గైర్హాజరు కావడంతో టి20 సిరీస్​ కు హార్ధిక్​ పాండ్య ను (ఇంకా చదవండి)