బోర్డర్ – గవాస్కర్ సిరీస్లో.. సిరీస్ను నిర్ణయించే చివరిదైన 5వ టెస్ట్ నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు తమ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. Rohit Sharma and Shubman Gill take India to 4/0 at stumps before rain stops play on day four. The (ఇంకా చదవండి)
శ్రీలంకలోని గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఆతిథ్య శ్రీలంక.. ఇంగ్లాండ్ చేతిలో చిత్తయింది. రెండో ఇన్నింగ్స్లో 359 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ లక్ష్యం బాగా చిన్నదవడంతో ఇంగ్లాండ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 76 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. For his sensational double century (ఇంకా చదవండి)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. Stumps in Brisbane! Rain forced the final session to be abandoned due to a wet outfield. Play will resume 30 minutes early on (ఇంకా చదవండి)
భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్లు అయిన హార్ధిక్ పాండ్య, కృనాల్ పాండ్యల తండ్రి హిమాన్షు పాండ్య ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం కృనాల్, హార్ధిక్ పాండ్యలు భారత్లోనే ఉన్నారు. కృనాల్ బరోడా టీం తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. తండ్రి మరణంతో కృనాల్ బరోడా క్రికెట్ (ఇంకా చదవండి)
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన 4వ టెస్ట్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 274/5తో బలమైన స్థితిలో నిలిచింది. An unbeaten 61-run stand between skipper Tim Paine and Cameron Green takes Australia to 274/5 at stumps on day (ఇంకా చదవండి)
ఇటీవలే క్రికెట్కు వీడ్కోలు పలికి, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్సిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్. ధోని. అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లకోళ్లు (కడక్నాథ్ కోళ్లు) అలాగే హైదరాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. (ఇంకా చదవండి)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రాణించిన రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ల విభాగంలో రెండో స్థానానికి ఎగబాకాడు. 428 పాయింట్లతో ఉన్న జడేజా రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 446 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. Ben Stokes remains the number one (ఇంకా చదవండి)
ఇప్పటికే నాలుగో టెస్ట్ నుంచి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరమవ్వగా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ బుమ్రా సైతం అదే బాట పట్టనున్నాడు. పొట్ట భాగంలో తీవ్ర నొప్పితో జస్ప్రీత్ బుమ్రా బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో బుమ్రా ఈ బాధతో (ఇంకా చదవండి)
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ లకు జరిపిన కొవిడ్ టెస్ట్లో పాజిటివ్ గా తేలింది. వీరిద్దరికీ థాయిలాండ్లో జరిపిన మూడు కొవిడ్ టెస్టుట్లో చివరి టెస్ట్ పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని భారత బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం ట్వీట్ చేసింది. 3rd COVID (ఇంకా చదవండి)