రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద కేంద్రం ఈరోజు దేశంలోని 14 రాష్ట్రాలకు కలిపి రూ.7.183.42 కోట్లను కేంద్రం విడుదల చేసింది. పోస్ట్ డివాల్యుషన్ రెవెన్యూ డెఫిషిట్లో భాగంగా రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఈ నిధులను విడుదల చేసింది. బిజెపి అధికారంలోకి లోని ఎపి, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, అస్సాం, కేరళ రాష్ట్రాలకూ ఈ నిధులు అందాయి.. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్లనూ ఎంపిక చేసింది.