తాగొచ్చి.. నగల్ని భోంచేసిన ఘనుడు

By udayam on May 7th / 7:28 am IST

ఫుల్​గా తాగి ఈద్​ పార్టీకి వెళ్ళిన ఓ వ్యక్తి అక్కడ బిర్యానీతో పాటు 1.50 లక్షల విలువ చేసే నగల్ని కూడా మింగేశాడు. ఓ మహిళ తన ఇంట్లో ఇచ్చిన ఈద్​ పార్టీకి ఆమె స్నేహితురాలు బాయ్​ఫ్రెండ్​తో సహా వచ్చింది. ఫుల్​గా తాగొచ్చిన అతడు బిర్యాని అనంతరం కప్​బోర్డ్​లో ఉన్న నగల్ని సైతం మింగేశాడు. దీంతో పోలీస్​ కేసు పెట్టిన బాధితురాలు అతడు ఇదంతా నగల్ని కాజేయాలనే చేసినట్లు పోలీసుల విచారణలో ఇప్పుకున్నాడు. అతడిని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్​ చేసి నగల్ని బయటకు తీశారు.

ట్యాగ్స్​