చిన్నారిని విస్కీ తాగించి చంపేసిన అమ్మమ్మ

By udayam on May 4th / 5:37 am IST

అభం శుభం తెలియని 4 ఏళ్ళ చిన్నారికి వాళ్ళ అమ్మమ్మ ఫుల్​ బాటిల్​ విస్కీ పట్టించడంతో బాలిక చనిపోయిన ఘటన లూసియానా రాష్ట్రంలోని బేటన్​ రోగ్​లో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ రోక్సానే రికార్డ్​ (53) విస్కీ పట్టిస్తున్నప్పుడు బాలిక తల్లి కద్జా రికార్డ్​ (29) సైతం పక్కనే ఉందని పోలీసులు తెలిపారు. దీంతో వీరిద్దరిపైనా ఫస్ట్​ డిగ్రీ మర్డర్​ ఛార్జెస్​ రికార్డ్​ చేసి కేసును విచారిస్తున్నారు. చిన్నారి రక్తంలో ఆల్కహాల్​ శాతం 680గా గుర్తించారు.

ట్యాగ్స్​