నవరస నటసార్వభౌముడు, తెలుగు సినీ ప్రపంచంలో ధృవతార కైకాల సత్యనారాయణ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పిన ఆయన.. సుదీర్ఘ పోస్ట్ ను ట్వీట్ చేశారు. ఆయనతో నటించడం తన అదృష్టమన్న చిరంజీవి.. ఆయన స్ఫటికం లాంటి మనిషి అని కీర్తించారు. ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆయనకు నటన, మంచి రుచికరమైన భోజనం.. ఈ రెండే అత్యంత ప్రీతిపాత్రమని చెప్పారు.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022