వీరయ్య.. బాలీవుడ్​ లోనూ రిలీజ్​ చేస్తున్నారట

By udayam on December 28th / 9:45 am IST

మెగాస్టార్​ చిరంజీవి లేటెస్ట్​ మూవీ వాల్తేరు వీరయ్యను కూడా సంక్రాంతి రోజునే బాలీవుడ్​ లో రిలీజ్​ చేస్తున్నట్లు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్​ ప్రకటించింది. మెగాస్టార్​ గత చిత్రం గాడ్​ ఫాదర్​ కూడా అక్టోబర్​ 5న బాలీవుడ్ లో రిలీజై ఓ మోస్తరుగా ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని బాలీవుడ్​ లో లాంచ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ, శృతి హాసన్​, రాజేంద్ర ప్రసాద్​ లు నటిస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకుడు.

ట్యాగ్స్​