దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్లో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని అతిథులకు వివరించారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్పై మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చామన్నారు. 44 ఇళ్ళను ఓ యూనిట్గా తీసుకుని సర్వే చేపించి కొవిడ్ను నియమింత్రించామని దీంతో మా వద్ద కొవిడ్ పాజిటివిటీ రేట్ 0.6 శాతానికి తగ్గిందని వివరించారు.