రాష్ట్రపతి పర్యటనలో కలుసుకున్న కేసీఆర్​–తమిళి సై

By udayam on December 27th / 5:05 am IST

చాలా కాలంగా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్​, గవర్నర్​ తమిళి సై లు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న పొలిటికల్​ విభేదాలను పక్కనపెట్టి చాలాసేపు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతికి వీరిద్దరూ కలిసి ఆహ్వానం పలికారు. వీరితో పాటు ఐటి మంత్రి కేటిఆర్​ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​ గా మారాయి.

ట్యాగ్స్​