భారీ​ డీల్​: భారత్​ తర్వాత ఆ రికార్డ్​ ఆసీస్​ దే

By udayam on January 3rd / 9:49 am IST

భారత్​ తర్వాత దేశవాళీ క్రికెట్​ టోర్నీల ప్రసారాలను బిలియన్​ డాలర్లకు పైగా అమ్మిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆ దేశంలో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​ లను ప్రసారం చేసేందుకు గానూ స్థానిక ఫాక్స్ టెల్​ గ్రూప్​, సెవెన్​ వెస్ట్​ మీడియా సంస్థలతో క్రికెట్​ ఆస్ట్రేలియా 1.2 బిలియన్​ డాలర్లు (1.5 ఆస్ట్రేలియా బిలియన్ల) ఒప్పందాన్ని ఈరోజు ఖరారు చేసుకుంది. ఆ దేశంలో జరిగే టెస్టులు, వన్డేలు, టి20లతో పాటు బిగ్​ బాష్​ లీగ్​ కూడా ఇకపై ఈ ఛానల్స్​ లోనే ప్రసారం కానుంది.

ట్యాగ్స్​