అసాని ఎఫెక్ట్: ఎపిలో 37 రైళ్ళు రద్దు

By udayam on May 11th / 7:03 am IST

అసాని తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్​లో 37 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–నర్సాపూర్​, నర్సాపూర్​–నిడదవోలు, నిడదవోలు–భీమవరం జంక్షన్​, మచిలీపట్నం–గుడివాడ, భీమవరం–మచిలీపట్నం, భీమవరం–విజయవాడ, గుంటూరు–నర్సాపూర్​, గుడివాడ–మచిలీపట్నం, కాకినాడ పోర్ట్​–విజయవాడ మార్గాల్లో ప్రయాణించే రైళ్ళ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​