తొలి క్వాలిఫయిర్లో ఓటమి చెంది నిరాశాలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ ప్లేయర్ డెరిల్ మిచెల్ స్వదేశానికి పయనమయ్యాడు. రేపటి నుంచి న్యూజిలాండ్లో జరగనున్న ఫస్ట్ క్లాస్ కంట్రీస్ ఎలెవన్ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. అయితే మిచెల్ వెళ్ళినా ట్రెంట్ బౌల్ట్, జిమ్మీ నీషమ్లు మాత్రం రాయల్స్ జట్టుతోనే ఉండనున్నారు.
Once a Royal, always a Royal. Thank you for everything, Daz. 💗#RoyalsFamily | #दिलसेरॉयल | @dazmitchell47 pic.twitter.com/C49Z8skPXu
— Rajasthan Royals (@rajasthanroyals) May 25, 2022