మిల్లర్​ విధ్వంసం.. ఫైనల్​కు హార్ధిక్​ సేన

By udayam on May 24th / 6:00 pm IST

ఐపిఎల్​ కొత్త జట్టు గుజరాత్​ లయన్స్​ తొలి క్వాలిఫయర్​ మ్యాచ్​లో గెలుపొంది ఫైనల్స్​లోకి దూసుకుపోయింది. రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 189 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​కు బట్లర్​ 89, సంజు శాంసన్​ 47 రాణించడంతో 188 పరుగులు చేసింది. ఆపై డేవిడ్​ మిల్లర్​ 38 బాల్స్​లో 68* విధ్వంసకర బ్యాటింగ్​కు హార్ధిక్​ (40*) తోడై మ్యాచ్​ను గుజరాత్​ గెలుచుకుంది. వేడ్​ 35, గిల్​ 35తో రాణించారు.

ట్యాగ్స్​