దావూద్​ నుంచి నెలకు రూ.10 లక్షలు

By udayam on May 25th / 6:49 am IST

పాక్​లో ఉంటున్న భారత మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాది దావూద్​ ఇబ్రహీం.. భారత్​లో ఉంటున్న అతడి బంధువులకు నెలకు రూ.10 లక్షల భత్యాన్ని పంపిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఎన్​సిపి మంత్రి నవాబ్​ మాలిక్​ కేసులో విచారణ సందర్భంగా సాక్షిగా ఉన్న ఖాలిద్​ ఉస్మాన్​ షేక్​ ఈ వివరాల్ని బయటపెట్టాడు. దావూద్​ బంధువు ఇక్బాల్​ కస్కర్​, అతడి మనుషుల ద్వారా ప్రతీనెలా ఖచ్చితంగా మాకు ఆ డబ్బు అందుతుంది. ప్రత్యేక సందర్భాల్లో మరింత ఎక్కువ కూడా మాకు వస్తుంది’ అని సాక్షి తెలిపాడు.

ట్యాగ్స్​