రూ.600 కోట్లు పెట్టుబడులు పట్టిన కెటిఆర్​

By udayam on May 24th / 6:38 am IST

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్​ తన దావోస్​ పర్యటనను ఘనంగా ప్రారంభించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ఆయన రూ.600 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు సాధించారు. లులు గ్రూప్​ తెలంగాణలో ఫుడ్​ ప్రాసెసింగ్​ సెక్టార్​లో రూ.500 కోట్లను పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో పాటు స్పెయిన్​కు చెందిన కెమో ఫార్మా తెలంగాణలో వచ్చే 2 ఏళ్ళలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెడతామని ఎంఓయూ కుదుర్చుకుంది.

ట్యాగ్స్​